షేక్ ఖలీఫాకి శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోడీ
- November 08, 2019
యూఏఈ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ ప్రెసిడెంట్గా నాలుగోసారి ఎంపికైనందుకుగాను షేక్ ఖలీఫాకి భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. షేక్ ఖలీఫా నాయకత్వంలో యూఏఈ, భారత దేశంతో మరింత సత్సంబంధాలు కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







