షేక్ ఖలీఫాకి శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోడీ
- November 08, 2019యూఏఈ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ ప్రెసిడెంట్గా నాలుగోసారి ఎంపికైనందుకుగాను షేక్ ఖలీఫాకి భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. షేక్ ఖలీఫా నాయకత్వంలో యూఏఈ, భారత దేశంతో మరింత సత్సంబంధాలు కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
తాజా వార్తలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు