షేక్ ఖలీఫాకి శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోడీ
- November 08, 2019
యూఏఈ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ ప్రెసిడెంట్గా నాలుగోసారి ఎంపికైనందుకుగాను షేక్ ఖలీఫాకి భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. షేక్ ఖలీఫా నాయకత్వంలో యూఏఈ, భారత దేశంతో మరింత సత్సంబంధాలు కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
తాజా వార్తలు
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!









