షేక్ ఖలీఫాకి శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోడీ
- November 08, 2019
యూఏఈ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ ప్రెసిడెంట్గా నాలుగోసారి ఎంపికైనందుకుగాను షేక్ ఖలీఫాకి భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. షేక్ ఖలీఫా నాయకత్వంలో యూఏఈ, భారత దేశంతో మరింత సత్సంబంధాలు కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!