దుబాయ్ రన్ 30 30: పోటెత్తిన జనం
- November 08, 2019
దుబాయ్: దుబాయ్లో వేలాదిమంది జనం పోటెత్తారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి ఈ జన సందోహం కన్పించింది. దుబాయ్ రన్ 30I30లో భాగంగా ఈ రన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో నిత్యం బిజీగా వుండే షేక్ జాయెద్ రోడ్డులో కొంత భాగాన్ని ఈ కార్యక్రమం కోసం కేటాయించారు. అన్ని వయసులవారికీ, అన్ని జాతీయులవారికీ ఈ పరుగులో అవకాశం కల్పించారు. దుబాయ్ రన్ 30 30లో 5 కిలోమీటర్ల పరుగు, 10 కిలోమీటర్ల పరుగు ఉదయం 6.30 నిమిషాలకు ప్రారంభమయ్యాయి. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..