నేషనల్ మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియంలలో సందర్శకులకి అనుమతి
- November 08, 2019
మస్కట్: నేషనల్ మ్యూజియం మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియంలు ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి సెలవు నేపథ్యంలో సందర్శకులకు తెరిచి వుంటాయి. నేషనల్ మ్యూజియం ఈ మేరకు ఆన్లైన్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఆదివారం (నవంబర్ 10) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ మ్యూజియం తెరిచి వుంటుంది. మరోపక్క, సుల్తానేట్కి చెందిన ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియం కూడా సెలవు దినమైన ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి రోజున సందర్శకుల కోసం తెరిచే వుంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..