నేషనల్ మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియంలలో సందర్శకులకి అనుమతి
- November 08, 2019మస్కట్: నేషనల్ మ్యూజియం మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియంలు ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి సెలవు నేపథ్యంలో సందర్శకులకు తెరిచి వుంటాయి. నేషనల్ మ్యూజియం ఈ మేరకు ఆన్లైన్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఆదివారం (నవంబర్ 10) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ మ్యూజియం తెరిచి వుంటుంది. మరోపక్క, సుల్తానేట్కి చెందిన ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియం కూడా సెలవు దినమైన ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి రోజున సందర్శకుల కోసం తెరిచే వుంటుంది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం