నేషనల్ మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియంలలో సందర్శకులకి అనుమతి
- November 08, 2019
మస్కట్: నేషనల్ మ్యూజియం మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియంలు ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి సెలవు నేపథ్యంలో సందర్శకులకు తెరిచి వుంటాయి. నేషనల్ మ్యూజియం ఈ మేరకు ఆన్లైన్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఆదివారం (నవంబర్ 10) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ మ్యూజియం తెరిచి వుంటుంది. మరోపక్క, సుల్తానేట్కి చెందిన ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియం కూడా సెలవు దినమైన ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి రోజున సందర్శకుల కోసం తెరిచే వుంటుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







