షార్జాలో అతి పెద్ద బుక్ ఎగ్జిబిషన్
- November 09, 2019యూఏఈ: షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఎస్బిఐఎఫ్)లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన 1,502 ఆథర్స్ చరిత్ర సృష్టించారు. సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి ఈ ఈవెంట్ వేదిక అయ్యింది. 'వరల్డ్స్ లర్జెస్ట్ బుక్ సైనింగ్ సెర్మానీ' ఒకే వేదికపై గతంలో 1,423 మంది ఆదర్స్తో జరగగా, ఇప్పుడు 1,502 మందితో ఆ కార్యక్రమం జరిగింది. దాంతో, ఈ ఘటన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కింది. ఎస్బిఎ ఛైర్మన్ అహ్మద్ బిన్ రక్కాద్ అల్ అమెరి మాట్లాడుతూ, షార్జా ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో తన ప్రత్యేకతను చాటుకుంటోందనీ, ఈసారి ఈ విభాగంలో షార్జాకి ఘనత దక్కడం ఆనందంగా వుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆదర్స్, పబ్లిషర్స్ మరియు వాలంటీర్స్కి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..