వీల్ ఛెయిర్పై దుబాయ్ రన్ చేసిన సీనియర్ సిటిజన్స్
- November 09, 2019
శుక్రవారం జరిగిన దుబాయ్ రన్లో యువకులే కాదు, వృద్ధులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 86 ఏళ్ళ భారత మహిళ కుసుమ్ భార్గవ, వీల్ ఛెయిర్పై పరుగులో పాల్గొనడం గమనార్హం. ఇది చాలా గొప్ప అనుభూతి అనీ, చాలామందిని తాను కలుసుకున్నానని ఆమె చెప్పారు. వీల్ ఛెయిర్పై 5 కిలోమీటర్ల రన్ని ఆమె పూర్తి చేశారు. 78 ఏళ్ళ ఈశ్వరి అమ్మ, తన కుమారులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి 5 కిలోమీటర్ల రన్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు ఆమెను వీల్ ఛెయిర్పై నడిపించారు. తన కుమారుడు దుబాయ్లోని అద్భుతమైన కట్టడాల్ని చూపించేవాడనీ, ఇప్పుడు ఇంతమందిని ఒకేసారి రోడ్డుపై చూస్తున్నానని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!