వీల్ ఛెయిర్పై దుబాయ్ రన్ చేసిన సీనియర్ సిటిజన్స్
- November 09, 2019శుక్రవారం జరిగిన దుబాయ్ రన్లో యువకులే కాదు, వృద్ధులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 86 ఏళ్ళ భారత మహిళ కుసుమ్ భార్గవ, వీల్ ఛెయిర్పై పరుగులో పాల్గొనడం గమనార్హం. ఇది చాలా గొప్ప అనుభూతి అనీ, చాలామందిని తాను కలుసుకున్నానని ఆమె చెప్పారు. వీల్ ఛెయిర్పై 5 కిలోమీటర్ల రన్ని ఆమె పూర్తి చేశారు. 78 ఏళ్ళ ఈశ్వరి అమ్మ, తన కుమారులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి 5 కిలోమీటర్ల రన్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు ఆమెను వీల్ ఛెయిర్పై నడిపించారు. తన కుమారుడు దుబాయ్లోని అద్భుతమైన కట్టడాల్ని చూపించేవాడనీ, ఇప్పుడు ఇంతమందిని ఒకేసారి రోడ్డుపై చూస్తున్నానని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!