తీరం దాటిన బుల్బల్.. ఏపికి భారీ వర్షాలు
- November 10, 2019విశాఖ: బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్బుల్ తుఫాను తీరం దాటింది. ఈ తుఫాను పశ్చిమ బెంగాళ్-బంగ్లాదేశ్ మీదుగా తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను దాటికి ఏపిలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నదని, మత్స్యకారులను వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను ప్రభావంతో పారాదీప్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్ ఒడిశా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి