2500 మంది వలసదారులకు యూఏఈ పర్మనెంట్ రెసిడెన్స్
- November 12, 2019
2500 మంది ఇంటలెక్చువల్స్, సైంటిస్ట్స్ మరియు ఇన్వెస్టర్స్ యూఏఈ పర్మినెంట్ రెసిడెన్స్ దక్కించుకున్నట్లు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు షేక్ మొహమ్మద్. యూఏఈ, సైంటిస్టులు, ఎంటర్ప్రెన్యూర్స్, నాలెడ్జ్ అలాగే టాలెంట్ పీపుల్కి నెలవు అని ఆయన అన్నారు. 2,500 మందికి యూఏఈ పర్మనెంట్ రెసిడెన్స్ లభించిన దరిమిలా, సంబరాలు చేసుకునే సమయమని షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







