2500 మంది వలసదారులకు యూఏఈ పర్మనెంట్ రెసిడెన్స్
- November 12, 2019
2500 మంది ఇంటలెక్చువల్స్, సైంటిస్ట్స్ మరియు ఇన్వెస్టర్స్ యూఏఈ పర్మినెంట్ రెసిడెన్స్ దక్కించుకున్నట్లు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు షేక్ మొహమ్మద్. యూఏఈ, సైంటిస్టులు, ఎంటర్ప్రెన్యూర్స్, నాలెడ్జ్ అలాగే టాలెంట్ పీపుల్కి నెలవు అని ఆయన అన్నారు. 2,500 మందికి యూఏఈ పర్మనెంట్ రెసిడెన్స్ లభించిన దరిమిలా, సంబరాలు చేసుకునే సమయమని షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







