అబుధాబి లోని మెరీనా ప్రాంతంలో షాకింగ్ సంఘటన
- November 13, 2019
అబుధాబి: అబుధాబి లోని మెరీనా ప్రాంతంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు వాహనానికి మంటలు చెలరేగడంతో మరణించారు. మరణించిన చిన్నారులు ఇద్దరు సోదరులు మరియు వారి వయసు ఒకరికి మూడు సంవత్సరాలు ఇంకొకరికి ఒకటిన్నర సంవత్సరం అని పోలీసులు తెలిపారు.
ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన పోలీసులు పిల్లలను ఒంటరిగా వాహనాల్లో వదిలివేయవద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు. అగ్నిప్రమాదానికి కారణం దర్యాప్తులో ఉంది.
తాజా వార్తలు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!









