అబుధాబి లోని మెరీనా ప్రాంతంలో షాకింగ్ సంఘటన
- November 13, 2019
అబుధాబి: అబుధాబి లోని మెరీనా ప్రాంతంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు వాహనానికి మంటలు చెలరేగడంతో మరణించారు. మరణించిన చిన్నారులు ఇద్దరు సోదరులు మరియు వారి వయసు ఒకరికి మూడు సంవత్సరాలు ఇంకొకరికి ఒకటిన్నర సంవత్సరం అని పోలీసులు తెలిపారు.
ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన పోలీసులు పిల్లలను ఒంటరిగా వాహనాల్లో వదిలివేయవద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు. అగ్నిప్రమాదానికి కారణం దర్యాప్తులో ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







