భారత వలస కార్మికుల మృతి: ఎక్స్గ్రేషియా ప్రకటన
- November 13, 2019
మస్కట్: సీబ్లోని ఓ కన్స్ట్రక్షన్ సైట్లో చోటు చేసుకున్న ప్రమాదం ఆరుగురు కార్మికుల్ని బలికొనగా, మృతుల్ని గుర్తించారు. మృతులంతా భారత వలసదారులే. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్ మరియు తమిళాడుకి చెందిన కార్మికులు మృతి చెందినట్లు గుర్తించారు అధికారులు. మృతుల వయస్సు 22 నుంచి 43 ఏళ్ళ మధ్య వుంటుందని అధికారులు తెలిపారు. ఘటన అత్యంత బాధాకరమనీ, రాయల్ ఒమన్ పోలీస్ నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురుచూస్తున్నామనీ, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించేందుకు సిద్ధంగా వున్నామని కన్స్ట్రక్షన్ కంపెనీ పేర్కొంది. మరోపక్క, మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిది. భద్రతా చర్యల పరంగా లోపాలు వుంటే సహించేది లేదని హెచ్చరించింది. మృతదేహాన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









