దుబాయ్ ఎక్స్పో గ్లోబల్ ఎంబాసిడర్ లియోనెల్ మెస్సి
- January 13, 2016
మల్టీ అవార్డ్ విన్నింగ్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి, దుబాయ్ ఎక్స్పో 2020 గ్లోబల్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. లియోనెల్ మిస్సీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సోసల్ మీడియాలో 80 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఆయనకు ఉన్నారు. దుబాయ్ ఎక్స్పోకి లియోనెల్ మెస్సీ బ్రాండ్ అంబాసిడర్గా పని చేయడం ద్వారా ఈ ఎక్స్పో ప్రపంచ వ్యాపితంగా ఇంకా ఎక్కువమందికి రీచ్ అవుతుందని ఎక్స్పో 2020 డైరెక్టర్ జనరల్ రీమ్ ఇబ్రహీమ్ అల్ హషిమి చెప్పారు. 'కనెక్టింగ్ మైండ్స్ క్రియేటింగ్ ది ఫ్యూచర్' అనే కాన్సెప్ట్తో ఎక్స్పో 2020 ప్లాన్ చేశారు. ఎక్స్పో 2020 గ్లోబల్ అంబాసిడర్స్ని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారి నుంచి ఎంపిక చేస్తారు. క్రీడలు, కళలు, సంగీతం, కల్చర్, మరియు మీడియా.. అలాగే ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఫిలాంథ్రపీ అండ్ సస్టెయినబులిటీ విభాగాల్లోంచీ ఎంబాసిడర్స్ని ఎంపిక చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అంబాసిడర్స్ ఎక్స్పో 2020 ప్రత్యేకతల్ని వివరిస్తారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







