ఆంధ్రప్రదేశ్‌ సియం తో తెలంగాణ మంత్రులు భేటీ

- January 13, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌ సియం తో  తెలంగాణ మంత్రులు భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ రాష్ట్రమంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్‌భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరంగల్‌లో రేయాన్‌ పరిశ్రమ పునరుద్ధరణకు సహకరించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com