రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ వాడొద్దు: పాదచారులకు దుబాయ్ పోలీస్ హెచ్చరిక
- November 15, 2019
దుబాయ్ పోలీస్, పాదచారులకు రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించొద్దని హెచ్చరించించారు. గతంలో యూఏఈ అథారిటీస్, రోడ్డు దాటేటప్పుడు పాదచారులు మొబైల్ ఫోన్లో టెక్స్ట్ మెసేజ్లు పంపడం, ఛాటింగ్ చేయడం మంచిది కాదంటూ హెచ్చరించిన విషయం విదితమే. రోడ్డు దాటేటప్పుడు ఇలాంటివి చేయడం వల్ల డిస్ట్రాక్షన్ అవుతుందనీ, వేగంగా వచ్చే వాహనాల్ని గమనించకపోవడం వల్ల ప్రమాదాలు తలెత్తుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. పాదచారులు రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా వుండాలని అబుదాబీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన జమాల్ అల్ అమెరి అనే అధికారి సూచించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







