రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ వాడొద్దు: పాదచారులకు దుబాయ్ పోలీస్ హెచ్చరిక
- November 15, 2019దుబాయ్ పోలీస్, పాదచారులకు రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించొద్దని హెచ్చరించించారు. గతంలో యూఏఈ అథారిటీస్, రోడ్డు దాటేటప్పుడు పాదచారులు మొబైల్ ఫోన్లో టెక్స్ట్ మెసేజ్లు పంపడం, ఛాటింగ్ చేయడం మంచిది కాదంటూ హెచ్చరించిన విషయం విదితమే. రోడ్డు దాటేటప్పుడు ఇలాంటివి చేయడం వల్ల డిస్ట్రాక్షన్ అవుతుందనీ, వేగంగా వచ్చే వాహనాల్ని గమనించకపోవడం వల్ల ప్రమాదాలు తలెత్తుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. పాదచారులు రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా వుండాలని అబుదాబీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన జమాల్ అల్ అమెరి అనే అధికారి సూచించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!