రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ వాడొద్దు: పాదచారులకు దుబాయ్ పోలీస్ హెచ్చరిక
- November 15, 2019
దుబాయ్ పోలీస్, పాదచారులకు రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించొద్దని హెచ్చరించించారు. గతంలో యూఏఈ అథారిటీస్, రోడ్డు దాటేటప్పుడు పాదచారులు మొబైల్ ఫోన్లో టెక్స్ట్ మెసేజ్లు పంపడం, ఛాటింగ్ చేయడం మంచిది కాదంటూ హెచ్చరించిన విషయం విదితమే. రోడ్డు దాటేటప్పుడు ఇలాంటివి చేయడం వల్ల డిస్ట్రాక్షన్ అవుతుందనీ, వేగంగా వచ్చే వాహనాల్ని గమనించకపోవడం వల్ల ప్రమాదాలు తలెత్తుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. పాదచారులు రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా వుండాలని అబుదాబీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన జమాల్ అల్ అమెరి అనే అధికారి సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..