స్మార్ట్ ఫ్యాక్టరీలపై రియాద్ ఫోరంలో చర్చ
- November 15, 2019
రియాద్: ఇండస్ట్రీ మరియు మ్యాన్యుఫ్యాక్చరింగ్ విభాగాల్లో వస్తున్న మార్పులపై రియాద్ ఫోరంలో కీలక చర్చ జరగనుంది. సౌదీ అథారిటీ ఫర్ ఇండస్ట్రియల్ సిటీస్ అండ్ టెక్నాలజీ జోన్స్ ఇన్ రియాద్ ఈ ఫోరమ్ని నిర్వహిస్తోంది. 19కి పైగా రీజినల్, అంతర్జాతీయ గ్రూప్లు ఈ వేదికపై 'స్మార్ట్ ఫ్యాక్టరీస్'కి సంబంధించి తమ అభిప్రాయాల్ని పంచుకోనున్నాయి. విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని 100 ఫ్యాక్టరీల్లో తొలుత ప్రవేశపెట్టనున్నారు. ఇండస్ట్రీ 4.0 రివల్యూషన్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నామనీ, మొత్తం 100 ఫ్యాక్టరీల్లో 20 ఫ్యాక్టరీలు జనరల్ ఎలక్ట్రిక్ సహకారంతో ముందుకు వెళుతున్నాయనీ, మరో 80 ఫ్యాక్టరీలు త్వరలో లాంఛ్ అవుతాయని అథారిటీ మార్కెటింగ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ బందర్ అల్ తవోమి చెప్పారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







