తండ్రిని చంపిన కేసులో కువైటీకి మరణ శిక్ష
- November 15, 2019
కువైట్: కోర్ట్ ఆఫ్ కాస్సేషన్ కోర్ట్, కుటుంబ తగాదాల కారణంగా తండ్రిని చంపిన కువైటీకి మరణ శిక్ష విధించింది. కేసు వివరాల్లోకి వెళితే ఈ ఘటన గత ఏడాది నవంబర్లో జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ మత్తులో నిందితుడు, తన తండ్రిని హత్య చేసి, ఆ హత్యకు ఉపయోగించిన కిచెన్ నైఫ్ని గార్బేజ్ బిన్లో విసిరేశాడు. కేసు విచారణ చేపట్టిన అధికారులు నిందితుడ్ని ఓయూన్ ఎడారి ప్రాంతంలో కనుగొన్నారు. అనంతరం అతన్ని విచారించగా, హత్య తానే చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







