తండ్రిని చంపిన కేసులో కువైటీకి మరణ శిక్ష
- November 15, 2019
కువైట్: కోర్ట్ ఆఫ్ కాస్సేషన్ కోర్ట్, కుటుంబ తగాదాల కారణంగా తండ్రిని చంపిన కువైటీకి మరణ శిక్ష విధించింది. కేసు వివరాల్లోకి వెళితే ఈ ఘటన గత ఏడాది నవంబర్లో జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ మత్తులో నిందితుడు, తన తండ్రిని హత్య చేసి, ఆ హత్యకు ఉపయోగించిన కిచెన్ నైఫ్ని గార్బేజ్ బిన్లో విసిరేశాడు. కేసు విచారణ చేపట్టిన అధికారులు నిందితుడ్ని ఓయూన్ ఎడారి ప్రాంతంలో కనుగొన్నారు. అనంతరం అతన్ని విచారించగా, హత్య తానే చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..