సౌదీ రాయల్ మృతి, కోర్ట్ ప్రకటన
- November 16, 2019
సౌదీ రాయల్ కోర్ట్, ప్రిన్స్ టుర్కి బిన్ అబ్దుల్లా బిన్ సౌద్ బిన్ నాజర్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ మృతిపై ప్రకటన చేసింది. ఫ్యునరల్ ప్రేయర్స్ రియాద్లోని ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్లో జరుగుతాయి. మధ్యాహ్నం (అసర్) ప్రేయర్ తర్వాత ఈ కార్యక్రమాలు జరుగుతాయని సౌదీ రాయల్ కోర్ట్ వెల్లడించింది. రాయల్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







