సౌదీ రాయల్ మృతి, కోర్ట్ ప్రకటన
- November 16, 2019
సౌదీ రాయల్ కోర్ట్, ప్రిన్స్ టుర్కి బిన్ అబ్దుల్లా బిన్ సౌద్ బిన్ నాజర్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ మృతిపై ప్రకటన చేసింది. ఫ్యునరల్ ప్రేయర్స్ రియాద్లోని ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్లో జరుగుతాయి. మధ్యాహ్నం (అసర్) ప్రేయర్ తర్వాత ఈ కార్యక్రమాలు జరుగుతాయని సౌదీ రాయల్ కోర్ట్ వెల్లడించింది. రాయల్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









