సౌదీ రాయల్ మృతి, కోర్ట్ ప్రకటన
- November 16, 2019
సౌదీ రాయల్ కోర్ట్, ప్రిన్స్ టుర్కి బిన్ అబ్దుల్లా బిన్ సౌద్ బిన్ నాజర్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ మృతిపై ప్రకటన చేసింది. ఫ్యునరల్ ప్రేయర్స్ రియాద్లోని ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్లో జరుగుతాయి. మధ్యాహ్నం (అసర్) ప్రేయర్ తర్వాత ఈ కార్యక్రమాలు జరుగుతాయని సౌదీ రాయల్ కోర్ట్ వెల్లడించింది. రాయల్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







