బహ్రెయిన్ లో BJP కోర్ కమిటీ ఏర్పాటు
- November 17, 2019
_1573970902.jpg )
_1573970973.jpg )
బహ్రెయిన్:బహ్రెయిన్ లో భారతీయ జనతా పార్టీ శాఖ ను ప్రారంభించారు 15 నవంబర్ శుక్రవారం రోజున కలవర హోటల్ మనమా లో డాక్టర్ వెంకట్ రెడ్డి, అలె గంగాధర్, ప్రేమ్ సాగర్ వెంక్కట స్వామి కిరణ్ విట్ఠల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సహాకారంతో బాహారాయిన్ లో కోర్ కమిటీ ఏర్పాటు చేశామని కో-కన్వీనర్ అలె గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్దఎత్తున హాజరైయ్యారు. తెలంగాణలో 2024 లక్ష్యంగా కాషాయ జండా రెప రెపలాడే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కమిటీ సహాయ సహకారాలు అందిస్తుందని కన్వీనర్ డాక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు.అదే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల యొక్క సమస్య ల పరిష్కారానికి తోడుగా ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవ భారత్ జెనరల్ సెక్రెటరీ ప్రదీప్ హాజరైనారు . కమిటీ సభ్యులు కన్వీనర్ డాక్టర్ వెంకట్, కో-కన్వీనర్ అలె గంగాధర్, వెంకటస్వామి, ప్రేమసాగర్ గుప్తా, విట్ఠల్, కిరణ్ మోహన్ రెడ్డి, నర్సా గౌడ్,వేణు తదితరులు పాల్గొన్నారు. మీడియా కోఆర్డినేటర్ గా గంగుల సుదర్శన్ పాల్గొన్నారు.
-- రాజేశ్వర్ గౌడ్, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







