'జ్యుయెలరీ అరేబియా' ప్రారంభం
- November 19, 2019
బహ్రెయిన్: ప్రైమ్ మినిస్టర్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, జ్యుయెల్ అరేబియా 2019 ఈవెంట్ని ప్రారంభించారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. 561 మందికి పైగా ఎగ్జిబిటర్స్ 36 దేశాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. మిడిల్ ఈస్ట్లో ఖరీదైన జ్యుయెలరీ, లగ్జరీ వాచ్లలకు ఈ ఎగ్జిబిషన్ అత్యంత అరుదైన, అద్భుతమైన వేదిక. ఐదు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. శనివారం వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్లో లగ్జరియస్ జ్యుయెలరీ, హై ఎండ్ వాచ్లు ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచుతారు. అలాగే విలువైన స్టోన్స్, జెమ్స్ మరియు లగ్జరీ యాక్సెసరీస్ కూడా లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







