'జ్యుయెలరీ అరేబియా' ప్రారంభం
- November 19, 2019
బహ్రెయిన్: ప్రైమ్ మినిస్టర్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, జ్యుయెల్ అరేబియా 2019 ఈవెంట్ని ప్రారంభించారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. 561 మందికి పైగా ఎగ్జిబిటర్స్ 36 దేశాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. మిడిల్ ఈస్ట్లో ఖరీదైన జ్యుయెలరీ, లగ్జరీ వాచ్లలకు ఈ ఎగ్జిబిషన్ అత్యంత అరుదైన, అద్భుతమైన వేదిక. ఐదు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. శనివారం వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్లో లగ్జరియస్ జ్యుయెలరీ, హై ఎండ్ వాచ్లు ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచుతారు. అలాగే విలువైన స్టోన్స్, జెమ్స్ మరియు లగ్జరీ యాక్సెసరీస్ కూడా లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!