'జ్యుయెలరీ అరేబియా' ప్రారంభం
- November 19, 2019బహ్రెయిన్: ప్రైమ్ మినిస్టర్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, జ్యుయెల్ అరేబియా 2019 ఈవెంట్ని ప్రారంభించారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. 561 మందికి పైగా ఎగ్జిబిటర్స్ 36 దేశాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. మిడిల్ ఈస్ట్లో ఖరీదైన జ్యుయెలరీ, లగ్జరీ వాచ్లలకు ఈ ఎగ్జిబిషన్ అత్యంత అరుదైన, అద్భుతమైన వేదిక. ఐదు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. శనివారం వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్లో లగ్జరియస్ జ్యుయెలరీ, హై ఎండ్ వాచ్లు ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచుతారు. అలాగే విలువైన స్టోన్స్, జెమ్స్ మరియు లగ్జరీ యాక్సెసరీస్ కూడా లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..