జిసిసి క్యామెల్ రేసింగ్కి కువైట్ ఆతిథ్యం
- November 20, 2019కువైట్ క్లబ్ ఫర్ క్యామెల్ రేసింగ్ వద్ద జిసిసి క్యామెల్ రేసింగ్ టోర్నమెంట్ జరుగుతోంది. ఆరవ జిసిసి క్యామెల్ రేసింగ్ని కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబాహ్ ప్రారంభించారు. అల్ జహ్రా గవర్నర్ నాజర్ ఫలాహ్ అల్ హజ్రాఫ్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు.లేట్ ఫహాద్ అల్ అహ్మద్ అల్ సబాహ్ రేస్ ట్రాక్ వద్ద ఆయన హాజరవుతారు. జిసిసి దేశాలకు సంబంధించి ఈ క్యామెల్ రేసింగ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆయా దేశాల నుంచి ఔత్సాహికులు ఈ రేసుల్ని తిలకించేందుకు వస్తుంటారు.
తాజా వార్తలు
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!