ఏ.పి:అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ ప్రారంభం

- November 25, 2019 , by Maagulf
ఏ.పి:అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ ప్రారంభం

అమరావతి : అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ ప్రారంభం. క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్‌ హెల్ప్ లైన్‌ కాల్‌సెంటర్‌ని ప్రారంభించిన సీఎం వైఎస్‌.జగన్‌. పోస్టర్‌ రిలీజ్‌ చేసిన సీఎం వైఎస్.జగన్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి  బొత్స సత్యన్నారాయణ, డిజిపి గౌతం సవాంగ్, ఏసిబి ఉన్నతాధికారులు. కాల్‌సెంటర్‌కి నేరుగా ఫోన్‌ చేసిన సీఎం. కాల్‌సెంటర్‌ పనితీరు, వివరాలు తెలుసుకున్న సీఎం. ఎలాంటి ఫిర్యాదునైనా 15 రోజులు నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com