కేటీఆర్ను కలిసిన కపిల్ దేవ్
- November 25, 2019
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్లెన్ కపిల్ దేవ్ సోమవారం మున్సిపల్శాఖ మంత్రి కె. తారక రామారావును జీహెచ్ఎంసి కార్యాలయంలో కలిశారు. ఈసందర్భంగా ఆయనను మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. డిసెంబర్లో నగరంలో జరిగే గోల్ఫ్ టోర్నమెంట్కు ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా కపిల్దేవ్ మంత్రి కేటీఆర్ను కోరారు. గోల్ఫ్టోర్నమెంట్కు ప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్ కపిల్దేవ్కు హామీ ఇచ్చారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చేవెళ్ల ఎంపి రంజిత్రెడ్డి తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







