కేటీఆర్ను కలిసిన కపిల్ దేవ్
- November 25, 2019
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్లెన్ కపిల్ దేవ్ సోమవారం మున్సిపల్శాఖ మంత్రి కె. తారక రామారావును జీహెచ్ఎంసి కార్యాలయంలో కలిశారు. ఈసందర్భంగా ఆయనను మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. డిసెంబర్లో నగరంలో జరిగే గోల్ఫ్ టోర్నమెంట్కు ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా కపిల్దేవ్ మంత్రి కేటీఆర్ను కోరారు. గోల్ఫ్టోర్నమెంట్కు ప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్ కపిల్దేవ్కు హామీ ఇచ్చారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చేవెళ్ల ఎంపి రంజిత్రెడ్డి తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







