యు.ఎ.ఈ. 48వ 'నేషనల్ డే' సందర్భంగా 674 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన షేక్ మొహమ్మద్

- November 27, 2019 , by Maagulf
యు.ఎ.ఈ. 48వ 'నేషనల్ డే' సందర్భంగా 674 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన షేక్ మొహమ్మద్

దుబాయ్:యు.ఎ.ఈ. 48వ జాతీయ దినోత్సవం సందర్భంగా ,షేక్ మొహమ్మద్(వైస్ ప్రెసిడెంట్) దేశవ్యాప్తంగా 674 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టనున్నారు. ఈ ఖైదీలు ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి, వారి కుటుంబాలలో ఆనందం నింపడానికి వైస్ ప్రెసిడెంట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. యు.ఎ.ఈ. లో నివసించే అందరు ప్రజల క్షేమం కోరే తమ నేత తీసుకున్న నిర్ణయం అపుర్వమైనదని, ఈ నేరస్తులు మారి, తమ కుటుంబ స్థాయిని పెంపొందించుకోవడానికి, తద్వారా జాతీయాభివృద్ధి భాగమవడానికి వారికి అవకాశ మివ్వబడిందని దుబాయ్ అటార్నీ జనరల్ ఇస్సామ్ అల్ హుమైదాన్ వారిని ప్రస్తుతించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com