సౌదీ అరేబియా:చోరీలకు పాల్పడుతున్న యెమెన్ ముఠా అరెస్ట్
- November 27, 2019
సౌదీ అరేబియా: వరుస చోరీలకు పాల్పడుతున్న యెమెన్ ముఠాలోని 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.సౌదీ అరేబియా లో ఈ గ్యాంగ్ పట్టుబడినట్లు పోలీస్ ప్రతినిధి మేజర్ హుస్సేన్ అల్ కహ్రని తెలిపారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం యెమెన్ ముఠా ఇప్పటివరకు రెండు చోరీలకు పాల్పడ్డారు.మొత్తం 98 వేల దిర్హామ్ల విలువైన సొత్తు దోచుకెళ్లినట్లు పేర్కొన్నారు.ఒక స్టోర్ లో 80 వేల రియాల్స్ దోచుకోగా,మరో చోరీ కేసులో 25 వేల రియాల్స్ చోరీ చేసినట్లు వివరించారు.తమ విచారణలో యెమెన్ ముఠా సభ్యులు నేరాలను అంగీకరించినట్లు మేజర్ హుస్సేన్ తెలిపారు.వారిపై అభియోగాలు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణగా జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







