ఇరాక్లో అల్లర్లలో 45 మంది మృతి
- November 29, 2019
ఇరాక్ దేశంలోని బాగ్దాద్ నగరంలో ఆందోళనకారులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 45 మంది పౌరులు మరణించగా, మరో 152 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్ రాజధాని నగరమైన బాగ్దాద్, నసీరియాహ్ నగరాల్లో జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణల్లో 12 మంది నిరసనకారులు మరణించారు.నసీరియాహ్ నగరంలో జరిగిన అల్లర్లలో 25 మంది మరణించారు. నిరసన కారుల ఆందోళనలతో నసీరియాహ్ నగరంలో కర్ఫ్యూ విధించారు.ఈ అల్లర్ల సందర్భంగా ఇరాక్ లో 47 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!