సౌదీ-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు..
- November 30, 2019
యూఏఈలో తన రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం దుబాయ్ చేరుకున్న సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ను యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ రషీద్ మక్తూమ్ జబీల్ ప్యాలెస్ లో సాదరంగా స్వాగతించారు.
అనంతరం జరిగిన భేటీలో సౌదీ రాజు, ఆయన ప్రతినిధులు బ్రృందంతో షేక్ మొహమ్మద్ ఇతర అధికారుల బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో పరస్పర సహకారం అందిపుచ్చుకోవటంపై చర్చించారు.
అంతకుముందు యూఏఈ రాజధాని అబుదాబిలో మంగళవారం పర్యటించిన సౌదీ రాజును అబుదాబి క్రొన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ బలగాల డిప్యూటీ కమాండర్ నుంచి సాదర స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ఇరు నేతల మధ్య నాలుగు కీలక అంశాలపై ఒప్పందం కుదిరింది. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో జరిగిన సౌదీ-ఎమిరాటి సమన్వయ మండలి సమావేశంలో ఈ మేరకు పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అలాగే ఇరు దేశాలకు ఉపయుక్తంగా ఉండే 7 వ్యూహాత్మక అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..
- ఇండోనేసియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్









