తెలంగాణకు కేంద్రం కరువుసాయం
- January 14, 2016
రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. తెలంగాణ రాష్ర్టానికి రూ.791 కోట్ల కరువుసాయం అందజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇవాళ కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటన చేశారు. తెలంగాణకు కరువు సాయంపై ఏర్పాటైన అత్యున్నతస్థాయి కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుందని తెలిపారు. అవిభాజ్య ఏపీకి కూడా ఇంత సాయం లభించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణకు కరవు సాయం అందజేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ గతంలో కేంద్ర మంత్రి రాధామోహన్సింగ్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, నిన్న మంత్రి హరీష్రావు కేంద్ర మంత్రిని వ్యక్తిగతంగా కలిసి కరవుసాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







