అబుధాబి:సిగ్నల్ బ్రేక్ చేస్తే 500 దిర్హామ్ల జరిమాన
- December 07, 2019అబుధాబి పోలీసులు డ్రైవర్లకు కీలక సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని స్టాప్ సిగ్నల్స్ దగ్గర పూర్తిగా నిలిపి వేయాలని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి 500 దిర్హామ్ల జరిమాన విధిస్తామని తమ అధికారిక ఇన్ స్టాల్ గ్రామ్ లో పోలీసులు హెచ్చరించారు.
సురక్షిత ప్రాయాణం ప్రచారంలో భాగంగా అబుధాబి పోలీసులు ఈ సూచనలు చేశారు. స్టాప్ సిగ్నల్స్ దగ్గర నిబంధనలు అతిక్రమించడం వల్ల ప్రమాదాలకు జరుగుతాయని హెచ్చరించారు. అలాగే సర్వీస్ రోడ్లు, స్టాప్ ఆఫ్ రోడ్ల నుంచి వచ్చే వాహనాలు సురక్షితంగా రోడ్డు దాటేందుకు మేయిన్ రోడ్డుపై వెళ్ళే వాహనాలు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి