ఒమన్ ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ స్పెషల్ ఆఫర్
- January 14, 2016
ఇండియాకి చెందిన ప్రీమియర్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ జెట్ ఎయిర్ వేస్, ఐదు రోజులపాటు ప్రత్యేక ఆఫర్ని ప్రకటించింది. బేస్ ఛార్జీల్లో 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ని ప్రకటించింది జెట్ ఎయిర్ వేస్. జెట్ ఎయిర్వేస్ డాట్ కామ్పై బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇండియా ఏసియన్, సార్క్ రీజియన్లోనివారి కోసం ఈ ఆఫర్ని ప్రవేశపెట్టింది జెట్ ఎయిర్ వేస్. ప్రీమియర్, ఎకానమీ ట్రావెల్ విభాగంలో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ నుంచి వచ్చేవారికి రిపబ్లిక్ డే ఆఫర్గా ఈ ప్రత్యేక ఆఫర్ని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించడం జరిఇంది. జనవరి 14 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







