ఉమ్ అల్ కువైన్:హైరైజ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇండియన్ యువతి
- December 09, 2019
ఉమ్ అల్ కువైన్:ఇండియన్ యువతి ఒకరు, ఉమ్ అల్ కువైన్లో ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక పరిస్థితి సరిగా లేని ఆ యువతి ఓ హై రైజ్ బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఆమె సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తన తల్లితో కలిసి నిద్రిస్తున్న ఆ యువతి, ఒక్కసారిగా లేరి, విండోలోంచి కిందికి దూకేసినట్లు అధికారులు తెలిపారు. సోషల్ వర్కర్ అష్రాఫ్ తమరస్సెరి, లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడంలో కుటుంబానికి సహకరిస్తున్నారు. కుమార్తె మృతితో షాక్కి గురైన ఆమె తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం
- అమెరికాకు టెన్షన్ పెడుతున్న ఇరాన్ ‘దోమల దండు’ వ్యూహం
- రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ









