'మిస్ యూనివర్శ్-2019' గా నిలిచిన దక్షిణాఫ్రికా సుందరి
- December 09, 2019
అట్లాంటా: దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టూంజీ మిస్ యూనివర్శ్-2019 కిరీటాన్ని దక్కించుకున్నారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన 68వ మిస్ యూనివర్శ్ పోటీలో వివిధ దేశాలకు చెందిన 90 మంది సుందరీమణులు పాల్గొన్నారు. ఈ పోటీలో దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టూంజీ అందరినీ ఓడించి విజేతగా నిలిచారు. జోజిబినితో పాటు 20 మంది సుందరీమణులు సెమీ ఫైనల్స్ వరకూ చేరారు. ఈ పోటీలకు బారత్ నుంచి వర్తికా సింగ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే వర్తికా సింగ్ టాప్-10లో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు.
తాజా వార్తలు
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!









