'మిస్ యూనివర్శ్-2019' గా నిలిచిన దక్షిణాఫ్రికా సుందరి
- December 09, 2019
అట్లాంటా: దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టూంజీ మిస్ యూనివర్శ్-2019 కిరీటాన్ని దక్కించుకున్నారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన 68వ మిస్ యూనివర్శ్ పోటీలో వివిధ దేశాలకు చెందిన 90 మంది సుందరీమణులు పాల్గొన్నారు. ఈ పోటీలో దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టూంజీ అందరినీ ఓడించి విజేతగా నిలిచారు. జోజిబినితో పాటు 20 మంది సుందరీమణులు సెమీ ఫైనల్స్ వరకూ చేరారు. ఈ పోటీలకు బారత్ నుంచి వర్తికా సింగ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే వర్తికా సింగ్ టాప్-10లో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..