యాక్షన్ మూడ్ లో త్రిష
- December 09, 2019
త్రిష ఫుల్ యాక్షన్ మూడ్ లో వుంది. ఆమె మూవీ 'రాంగీ'.. ఎం.శరవణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.మురుగదాస్ కథను అందించారు. తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్రబృందం సోషల్మీడియా వేదికగా విడుదల చేసింది.
యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష చేసిన పోరాటలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.గతేడాది విడుదలైన '96' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది త్రిష. ఇప్పుడు ఆ సినిమా తర్వాత త్రిష నుండి వస్తున్న ఈ సినిమాపై బోలెడు అంచనాలు వున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..