దిశ అత్యాచార సంఘటన నిందితుల ఎన్కౌంటర్ పై కువైట్ తెలంగాణ జాగృతి
- December 09, 2019
కువైట్:దిశ అత్యాచార సంఘటన నిందితుల ఎన్కౌంటర్ జరిగిన సందర్బంగా కువైట్ తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ వినయ్ ముత్యాల మాట్లాడుతూ దిశ ఆత్మకు పరిపూర్ణ శాంతి జరిగిందన్నారు మరియు ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం అవ్వకుండా మాన బాధ్యతగా భావించి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మన భావి తరాలకు మరియు నిరక్షరాస్యులకు భారత చట్టలపైన అవగాహనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమం లో జాగృతి సభ్యులు ప్రమోద్ కుమార్, మామిడిపల్లి రాజన్న, సైఫుద్దీన్, వారం రాజశేఖర్ పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









