దిశ అత్యాచార సంఘటన నిందితుల ఎన్కౌంటర్ పై కువైట్ తెలంగాణ జాగృతి
- December 09, 2019
కువైట్:దిశ అత్యాచార సంఘటన నిందితుల ఎన్కౌంటర్ జరిగిన సందర్బంగా కువైట్ తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ వినయ్ ముత్యాల మాట్లాడుతూ దిశ ఆత్మకు పరిపూర్ణ శాంతి జరిగిందన్నారు మరియు ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం అవ్వకుండా మాన బాధ్యతగా భావించి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మన భావి తరాలకు మరియు నిరక్షరాస్యులకు భారత చట్టలపైన అవగాహనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమం లో జాగృతి సభ్యులు ప్రమోద్ కుమార్, మామిడిపల్లి రాజన్న, సైఫుద్దీన్, వారం రాజశేఖర్ పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







