మస్కట్:డ్రగ్స్ కేసులో ముగ్గురి అరెస్ట్
- December 10, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ దోఫార్లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పోసెసింగ్ అలాగే యూజింగ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ కేసులో ఈ అరెస్టులు జరిగాయి. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దోఫార్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు ఈ ప్రకటనలో వివరించారు అధికారులు. అరెస్ట్ అయిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







