మస్కట్:డ్రగ్స్ కేసులో ముగ్గురి అరెస్ట్
- December 10, 2019మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ దోఫార్లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పోసెసింగ్ అలాగే యూజింగ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ కేసులో ఈ అరెస్టులు జరిగాయి. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దోఫార్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు ఈ ప్రకటనలో వివరించారు అధికారులు. అరెస్ట్ అయిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..