ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందితే అమిత్షాపై ఆంక్షలు: యుఎస్ కమిషన్
- December 10, 2019Washington: భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ (సిఎబి)పై అమెరికాలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఏర్పాటైన కమిషన్ (యుఎస్ కమిషన్) అభ్యంతరం వ్యక్తం చేసింది.
"తప్పుడు మార్గంలో తీసుకున్న ప్రమాదకర మలుపు"గా ఈ బిల్లును యుఎస్
కమిషన్ అభివర్ణించింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందితే రక్షణ మంత్రి అమిత్షాపై ఆంక్షలు విధించాలని కమిషన్ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఈ బిల్లు ప్రకారం 2014 డిజెంబర్ 31వ తేదీలోగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలనుంచి భారత్కు వలస వచ్చిన హిందువుల, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లపై వేధింపులు ఉండవు. వారికి భారత పౌరసత్వం కల్పిస్తారు.
లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించడంపై తాము తీవ్రంగా ఆందోళనకు గురయ్యామని యుఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ (యుఎస్సిఐఆర్ఎఫ్) పేర్కొంది.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి