ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందితే అమిత్షాపై ఆంక్షలు: యుఎస్ కమిషన్
- December 10, 2019
Washington: భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ (సిఎబి)పై అమెరికాలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఏర్పాటైన కమిషన్ (యుఎస్ కమిషన్) అభ్యంతరం వ్యక్తం చేసింది.
"తప్పుడు మార్గంలో తీసుకున్న ప్రమాదకర మలుపు"గా ఈ బిల్లును యుఎస్
కమిషన్ అభివర్ణించింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందితే రక్షణ మంత్రి అమిత్షాపై ఆంక్షలు విధించాలని కమిషన్ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఈ బిల్లు ప్రకారం 2014 డిజెంబర్ 31వ తేదీలోగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలనుంచి భారత్కు వలస వచ్చిన హిందువుల, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లపై వేధింపులు ఉండవు. వారికి భారత పౌరసత్వం కల్పిస్తారు.
లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించడంపై తాము తీవ్రంగా ఆందోళనకు గురయ్యామని యుఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ (యుఎస్సిఐఆర్ఎఫ్) పేర్కొంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







