600 నుంచి 700 మంది ప్రిజనర్స్కి అమిరి ఆమ్నెస్టీ
- December 19, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ కరెక్షనల్ ఫెసిలిటీస్ అండ్ సెంటెన్సెస్ ఎగ్జిక్యూషన్ మేజర్ జనరల్ ఫరాజ్ అల్ జౌబి, ఈ ఏడాది ఎమిరి ఆమ్నెస్టీ సుమారు 600 నుంచి 700 వరకు కువైటీ అలాగే వలస ఖైదీలకు లభించవచ్చునని పేర్కొన్నారు. స్టేట్ సెక్యూరిటీ, టెర్రరిజం సంబంధిత కేసులు తప్ప, మిగతా కేసుల్లో వున్నవారికి ఈ క్షమాభిక్ష దక్కుతుంది. 'మేకింగ్ ఆఫ్ అవర్ హేండ్స్' పేరుతో ప్రారంభమైన 8వ ఎగ్జిబిషన్ని ప్రారంభించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు మేజర్ జనరల్ ఫరాజ్ అల్ జౌబి. ఈ ఎగ్జిబిషన్ శనివారంతో ముగుస్తుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







