600 నుంచి 700 మంది ప్రిజనర్స్కి అమిరి ఆమ్నెస్టీ
- December 19, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ కరెక్షనల్ ఫెసిలిటీస్ అండ్ సెంటెన్సెస్ ఎగ్జిక్యూషన్ మేజర్ జనరల్ ఫరాజ్ అల్ జౌబి, ఈ ఏడాది ఎమిరి ఆమ్నెస్టీ సుమారు 600 నుంచి 700 వరకు కువైటీ అలాగే వలస ఖైదీలకు లభించవచ్చునని పేర్కొన్నారు. స్టేట్ సెక్యూరిటీ, టెర్రరిజం సంబంధిత కేసులు తప్ప, మిగతా కేసుల్లో వున్నవారికి ఈ క్షమాభిక్ష దక్కుతుంది. 'మేకింగ్ ఆఫ్ అవర్ హేండ్స్' పేరుతో ప్రారంభమైన 8వ ఎగ్జిబిషన్ని ప్రారంభించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు మేజర్ జనరల్ ఫరాజ్ అల్ జౌబి. ఈ ఎగ్జిబిషన్ శనివారంతో ముగుస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం









