దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనీర్ డ్రా ప్రకటన; ఫిలిపిన, ఇండియన్ లక్కీ ఫెలోస్
- December 20, 2019
దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనీర్ డ్రాలో వలసదారుల పంట పండింది. ఫిలిపినకు చెందిన మెలోడీ కర్టియానియా మిలియన్ యూఎస్ డాలర్లను ప్రైజ్ మనీగా గెలుచుకుంది. మరో ఇండియన్ కూడా మిలియన్ యూఎస్ డాలర్లు విన్ అయినట్లు తెలుస్తున్నా..నిర్వాహకులు అతని పూర్తి వివరాలు ప్రకటించాల్సి ఉంది. లక్కీ డ్రా విన్నర్ మెలోడీ
కర్టియానియా దుబాయ్ లోని ఓ బీమాసంస్థలో పని చేస్తోంది. డ్రాలో మిలియన్ డాలర్లు విన్ అయినట్లు తెలుసుకోగానే ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తాను దేవుణ్ణి ఎంతగానే ప్రార్ధించానని..తన ప్రార్థనలు నిజం అయ్యాయని కర్టియానియా ఆనందం వ్యక్తం చేసింది. క్రిస్మస్ తో తన భర్త్ డేకి మరిచిపోలేని గిఫ్ట్ ప్రకటించారంటూ దుబాయ్ డ్యూటీ ఫ్రీ నిర్వాహకులకు థ్యాంక్స్ చెప్పింది. మరోవైపు ఈ డ్రాలో మరో ముగ్గురు లగ్జరీ వాహనాలను గెలుచుకున్నారు. యుకెకు చెందిన విలియం డంకన్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ 560, జర్మనీకి చెందిన రైఫ్ సైనోజిక్ రేంజ్ రోవర్ హెచ్ఎస్ఇ 360 పిఎస్ మోడల్ కార్లను డ్రాలో విన్ అయ్యారు. ఇండియన్ మహ్మద్ మోమిన్ ఎపిల్లా టుయోనో ఆర్ఆర్ మోటర్బైక్ను గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







