షేక్ మొహమ్మద్ కు పాక్ ప్రధాని ఫోన్; ఇరు దేశాల సంబంధాలపై డిస్కషన్
- December 20, 2019
అబుదాబి: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జియాద్ నహ్యన్ కు ఫోన్ చేశారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలు, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేలా వివిధ అంశాలపై చర్చించారు. అలాగే రీజినల్ అంశాలతో పాటు తాజాగా చోటుచేసుకున్న అంతర్జాతీయ పరిణామాణాలపై ఫోన్ లో డిస్కస్ చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







