షేక్ మొహమ్మద్ కు పాక్ ప్రధాని ఫోన్; ఇరు దేశాల సంబంధాలపై డిస్కషన్
- December 20, 2019
అబుదాబి: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జియాద్ నహ్యన్ కు ఫోన్ చేశారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలు, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేలా వివిధ అంశాలపై చర్చించారు. అలాగే రీజినల్ అంశాలతో పాటు తాజాగా చోటుచేసుకున్న అంతర్జాతీయ పరిణామాణాలపై ఫోన్ లో డిస్కస్ చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









