షేక్ మొహమ్మద్ కు పాక్ ప్రధాని ఫోన్; ఇరు దేశాల సంబంధాలపై డిస్కషన్
- December 20, 2019
అబుదాబి: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జియాద్ నహ్యన్ కు ఫోన్ చేశారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలు, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేలా వివిధ అంశాలపై చర్చించారు. అలాగే రీజినల్ అంశాలతో పాటు తాజాగా చోటుచేసుకున్న అంతర్జాతీయ పరిణామాణాలపై ఫోన్ లో డిస్కస్ చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..