షేక్ మొహమ్మద్ కు పాక్ ప్రధాని ఫోన్; ఇరు దేశాల సంబంధాలపై డిస్కషన్

- December 20, 2019 , by Maagulf
షేక్ మొహమ్మద్ కు పాక్ ప్రధాని ఫోన్; ఇరు దేశాల సంబంధాలపై డిస్కషన్

అబుదాబి: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జియాద్ నహ్యన్ కు ఫోన్ చేశారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలు, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేలా వివిధ అంశాలపై చర్చించారు. అలాగే రీజినల్ అంశాలతో పాటు తాజాగా చోటుచేసుకున్న అంతర్జాతీయ పరిణామాణాలపై ఫోన్ లో డిస్కస్ చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com