టీనేజ్ సిస్టర్స్పై అత్యాచారం: బహ్రెయినీ వ్యక్తికి జైలు శిక్ష
- December 21, 2019
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్ 30 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఇద్దరు టీనేజ్ సిస్టర్స్పై నిందితుడు అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. అందులో ఓ బాలిక వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. నిందితుడు, బాధితుల్ని బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేసినట్లు విచారణలో గుర్తించారు. బాధితుల్లో మరో బాలిక వయసు 18 సంవత్సరాలు. సోషల్ మీడియా ద్వారా 18 ఏళ్ళ యువతిని ట్రాప్ చేసి, ప్రేమిస్తున్నట్లు నటించి.. ఆమె ద్వారా ఆమె సోదరిని కూడా లొంగదీసుకున్నాడు నిందితుడు. తన ఇంట్లో ఇద్దరు బాలికలపైనా నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, బాధిత బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు వున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







