ఉమ్రా సీజన్లో 2.2 మిలియన్ వీసాల జారీ
- December 21, 2019
సౌదీ అరేబియా: ఈ ఏడాది ఉమ్రా సీజన్ సందర్భంగా ఇప్పటికే 2.2 మిలియన్ల వీసాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 2,212,690 వీసాలు జారీ అయ్యాయి. ఇందులో 1,78554 యాత్రీకులు కింగ్డమ్కి చేరుకున్నారు. 1,373,93 మంది యాత్రీకులు ఉమ్రా తర్వాత దేశం విడిచి వెళ్ళారు. కాగా, 1,705,567 మంది యాత్రీకులు వాయు మార్గంలో వచ్చారు. భూ మార్గంలో 76,882 మంది, సముద్ర మార్గంలో 105 మంది ఉమ్రా యాత్రీకులు వచ్చినట్లు అధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం యాత్రీకుల్లో భారతీయుల సంఖ్య 238,981గా వుంది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







