ఉమ్రా సీజన్లో 2.2 మిలియన్ వీసాల జారీ
- December 21, 2019
సౌదీ అరేబియా: ఈ ఏడాది ఉమ్రా సీజన్ సందర్భంగా ఇప్పటికే 2.2 మిలియన్ల వీసాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 2,212,690 వీసాలు జారీ అయ్యాయి. ఇందులో 1,78554 యాత్రీకులు కింగ్డమ్కి చేరుకున్నారు. 1,373,93 మంది యాత్రీకులు ఉమ్రా తర్వాత దేశం విడిచి వెళ్ళారు. కాగా, 1,705,567 మంది యాత్రీకులు వాయు మార్గంలో వచ్చారు. భూ మార్గంలో 76,882 మంది, సముద్ర మార్గంలో 105 మంది ఉమ్రా యాత్రీకులు వచ్చినట్లు అధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం యాత్రీకుల్లో భారతీయుల సంఖ్య 238,981గా వుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







