ఉమ్రా సీజన్లో 2.2 మిలియన్ వీసాల జారీ
- December 21, 2019
సౌదీ అరేబియా: ఈ ఏడాది ఉమ్రా సీజన్ సందర్భంగా ఇప్పటికే 2.2 మిలియన్ల వీసాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 2,212,690 వీసాలు జారీ అయ్యాయి. ఇందులో 1,78554 యాత్రీకులు కింగ్డమ్కి చేరుకున్నారు. 1,373,93 మంది యాత్రీకులు ఉమ్రా తర్వాత దేశం విడిచి వెళ్ళారు. కాగా, 1,705,567 మంది యాత్రీకులు వాయు మార్గంలో వచ్చారు. భూ మార్గంలో 76,882 మంది, సముద్ర మార్గంలో 105 మంది ఉమ్రా యాత్రీకులు వచ్చినట్లు అధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం యాత్రీకుల్లో భారతీయుల సంఖ్య 238,981గా వుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!