రియాద్: పబ్లిక్ న్యూసెన్స్ కి పాల్పడిన 9 మంది మహిళలకు ఫైన్
- December 25, 2019
రియాద్ లో పబ్లిక్ డీసెన్సీ వయోలేషన్ కి పాల్పడిన 9 మంది మహిళలకు పోలీసులు జరిమాన విధించారు. గత ఏప్రిల్ 9న మంత్రిమండలి అప్రూవ్ చేసిన పబ్లిక్ డీసెన్సీ కోడ్ మేరకు ఫైన్ విధించినట్లు రియాద్ పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే.. స్ట్రీట్ హెరాస్మెంట్ కు పాల్పడిన 24 మందిని అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియో క్లిప్పింగ్ ల ఆధారంగా వీళ్లని అదుపులోకి తీసుకున్నారు. రియాద్ లో జరిగిన ఓ మేజర్ పబ్లిక్ ఈవెంట్ కు హజరైన అతిథులను నిందితులు వేధించినట్లు గుర్తించారు. సౌదీ అరేబియా యాంటీ హెరాస్మెట్ చట్టం ప్రకారం నిందితులపై ఆరోపణలను రుజువు అయితే..రెండేళ్ల పాటు జైలు శిక్ష, SR1,00,000ల ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







