రియాద్: పబ్లిక్ న్యూసెన్స్ కి పాల్పడిన 9 మంది మహిళలకు ఫైన్
- December 25, 2019
రియాద్ లో పబ్లిక్ డీసెన్సీ వయోలేషన్ కి పాల్పడిన 9 మంది మహిళలకు పోలీసులు జరిమాన విధించారు. గత ఏప్రిల్ 9న మంత్రిమండలి అప్రూవ్ చేసిన పబ్లిక్ డీసెన్సీ కోడ్ మేరకు ఫైన్ విధించినట్లు రియాద్ పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే.. స్ట్రీట్ హెరాస్మెంట్ కు పాల్పడిన 24 మందిని అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియో క్లిప్పింగ్ ల ఆధారంగా వీళ్లని అదుపులోకి తీసుకున్నారు. రియాద్ లో జరిగిన ఓ మేజర్ పబ్లిక్ ఈవెంట్ కు హజరైన అతిథులను నిందితులు వేధించినట్లు గుర్తించారు. సౌదీ అరేబియా యాంటీ హెరాస్మెట్ చట్టం ప్రకారం నిందితులపై ఆరోపణలను రుజువు అయితే..రెండేళ్ల పాటు జైలు శిక్ష, SR1,00,000ల ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









