దుబాయ్:కారు ప్రమాదంలో ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి
- December 25, 2019
క్రిస్మస్ వేళ ఇద్దరు భారతీయుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. దుబాయ్ లో జరిగిన కారు ప్రమాదంలో రోహిత్ కృష్ణకుమార్, శరత్ కుమార్ మృతిచెందారు. ఈ ఇద్దరు కేరళ ఆర్జిన్ కు చెందిన వాళ్లని పోలీసులు చెబుతున్నారు. దుబాయ్ లో డీపీఎస్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం శరత్ యూఎస్ వెళ్లగా..రోహిత్ యూకే వెళ్లాడు. క్రిస్మస్ సెలవులు కావటంతో దుబాయ్ లో ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. శరత్.. రోహిత్ ను డ్రాప్ చేసేందుకు వెళ్తుండగా కారు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే..ప్రమాద కారణాలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!









