దుబాయ్:కారు ప్రమాదంలో ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి
- December 25, 2019
క్రిస్మస్ వేళ ఇద్దరు భారతీయుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. దుబాయ్ లో జరిగిన కారు ప్రమాదంలో రోహిత్ కృష్ణకుమార్, శరత్ కుమార్ మృతిచెందారు. ఈ ఇద్దరు కేరళ ఆర్జిన్ కు చెందిన వాళ్లని పోలీసులు చెబుతున్నారు. దుబాయ్ లో డీపీఎస్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం శరత్ యూఎస్ వెళ్లగా..రోహిత్ యూకే వెళ్లాడు. క్రిస్మస్ సెలవులు కావటంతో దుబాయ్ లో ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. శరత్.. రోహిత్ ను డ్రాప్ చేసేందుకు వెళ్తుండగా కారు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే..ప్రమాద కారణాలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







