దుబాయ్:కారు ప్రమాదంలో ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి
- December 25, 2019
క్రిస్మస్ వేళ ఇద్దరు భారతీయుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. దుబాయ్ లో జరిగిన కారు ప్రమాదంలో రోహిత్ కృష్ణకుమార్, శరత్ కుమార్ మృతిచెందారు. ఈ ఇద్దరు కేరళ ఆర్జిన్ కు చెందిన వాళ్లని పోలీసులు చెబుతున్నారు. దుబాయ్ లో డీపీఎస్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం శరత్ యూఎస్ వెళ్లగా..రోహిత్ యూకే వెళ్లాడు. క్రిస్మస్ సెలవులు కావటంతో దుబాయ్ లో ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. శరత్.. రోహిత్ ను డ్రాప్ చేసేందుకు వెళ్తుండగా కారు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే..ప్రమాద కారణాలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







