మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని హతమార్చిన సెక్యూరిటీ ఫోర్సెస్
- December 26, 2019రియాద్: సౌదీ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని హతమార్చింది. దమ్మామ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రవాదులు వుంటోన్న ప్రాంతంలో సౌదీ ఫోర్సెస్ తనిఖీలు నిర్వహించగా, తీవ్రవాదులు కాల్పులు జరిపారనీ, సెక్యూరిటీ ఫోర్సెస్ ఎదురు కాల్పులు ప్రారంభించడంతో తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారనీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఘటన అనంతరం సెక్యూరిటీ ఫోర్సెస్ ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. లొంగిపోవాల్సిందిగా ఆదేశించినా తీవ్రవాదులు పట్టించుకోకుండా దాడికి దిగడంతోనే వారిని హతమార్చాల్సి వచ్చిందని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రతినిథులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం