శంషాబాద్ విమానాశ్రయంలో నాలుగున్నర కిలోల బంగారం పట్టివేత
- January 16, 2016
అంతర్జాతీయ విమానాశ్రయంలో నాలుగున్నర కిలోల బంగారాన్ని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న విమానంలో బంగారం తీసుకొస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో విమానం దిగి వస్తున్న ప్రయాణికులను అసిస్టెంట్ కమిషనర్ విశ్వాస్ మరికొంతమంది అధికారులు తనిఖీ చేశారు. ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా సిగరెట్ ప్యాకెట్లలో పెట్టుకొని తీసుకొస్తున్న నాలుగున్నర కిలోల బంగారం బిస్కెట్లు అతడి వద్ద లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







