తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో
- January 16, 2016
తెలంగాణ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. మణికొండ డ్వాక్రా భవన్లో ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బేగంపేటలోని కుందన్బాగ్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







