తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో

- January 16, 2016 , by Maagulf
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో

తెలంగాణ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. మణికొండ డ్వాక్రా భవన్‌లో ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బేగంపేటలోని కుందన్‌బాగ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com