ఒమన్లో రిక్రూట్మెంట్ ఏజెన్సీ మూసివేత
- January 02, 2020
మస్కట్: వినియోగదారులకు డొమెస్టిక్ సర్వీస్ అందిస్తోన్న ఓ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీని పలు ఫిర్యాదుల మేరకు అల్ దఖ్లియా గవర్నరేట్ మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) వెల్లడించిన వివరాల ప్రకారం, కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ - బహ్లా, ఈ ఏజెన్సీని మూసివేయాలని తీర్పునివ్వడం జరిగింది. అలాగే ఏజెన్సీకి 1,550 ఒమన్ రియాల్స్ జరీమానా కూడా విధించింది. కస్టమర్లను డూపింగ్ చేస్తున్నట్లు ఏజెన్సీపై ఫిర్యాదులు అందడమే దీనికి కారణం. వర్కర్స్ని తీసుకొస్తామని చెప్పి అడ్వాన్స్లు తీసుకుని, వాటిని డిపాజిట్లుగా మలచి, వినియోగదారుల్ని మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. కన్స్యుమర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 900 ఒమన్ రియాల్స్ జరీమానా చెల్లించాలనీ, వినియోగదారులకు 1,550 ఒమన్ రియాల్స్ చెల్లించాలనీ న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







