నూతన సంవత్సరం సందర్భంగా కె.సి.ఆర్, కె.టి.ఆర్లను కలిసిన బొంతు రామ్మోహన్
- January 02, 2020
హైదరాబాద్:నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవితో కలిసి నూతన సంవత్సరం -2020 సందర్భంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామరావు, రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్లను గురువారం ప్రగతి భవనలో విడివిడిగా కలిసి పూలమొక్కలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

_1577968252.jpg)
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







