ఒమన్లో టూరిస్ట్ గైడ్ బోర్డ్ల ఏర్పాటు
- January 04, 2020మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నేతృత్వంలో టూరిస్ట్ గైడ్ బోర్డుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సలాలా, తుమ్రైత్, మిరాట్ మరియు టాకాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. టూరిజం అవేర్నెస్ డిపార్ట్మెంట్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ టూరిజం - దోఫార్ గవర్నరేట్తో కలిసి మొత్తం 30 టూరిస్ట్ గైడ్ బోర్డుల్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ