ఒమన్లో టూరిస్ట్ గైడ్ బోర్డ్ల ఏర్పాటు
- January 04, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నేతృత్వంలో టూరిస్ట్ గైడ్ బోర్డుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సలాలా, తుమ్రైత్, మిరాట్ మరియు టాకాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. టూరిజం అవేర్నెస్ డిపార్ట్మెంట్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ టూరిజం - దోఫార్ గవర్నరేట్తో కలిసి మొత్తం 30 టూరిస్ట్ గైడ్ బోర్డుల్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







