ఒమన్లో టూరిస్ట్ గైడ్ బోర్డ్ల ఏర్పాటు
- January 04, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నేతృత్వంలో టూరిస్ట్ గైడ్ బోర్డుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సలాలా, తుమ్రైత్, మిరాట్ మరియు టాకాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. టూరిజం అవేర్నెస్ డిపార్ట్మెంట్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ టూరిజం - దోఫార్ గవర్నరేట్తో కలిసి మొత్తం 30 టూరిస్ట్ గైడ్ బోర్డుల్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







