1.5 టన్సుల డ్రగ్స్, 1.2 మిలియన్ పిల్స్ని స్వాధీనం చేసుకున్న అబుదాబీ పోలీస్
- January 04, 2020
అబుదాబీ పోలీస్, 2019లో 1.5 టన్నుల డ్రగ్స్, 1.2 మిలియన్ నార్కోటిక్ పిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పలు ఆపరేషన్స్ ద్వారా ఈ స్థాయిలో డ్రగ్స్, పిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అబుదాబీ పోలీస్ - క్రిమినల్ సెక్టార్ - డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్ కంట్రోల్ ఈ విషయాల్ని వెల్లడించింది. డ్రగ్స్ విషయమై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం వుందని ఈ సందర్భంగా అధికారిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామనీ, పౌరులు దీన్నొక బాధ్యతగా తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని అబుదాబీ పోలీస్ సూచించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







