1.5 టన్సుల డ్రగ్స్, 1.2 మిలియన్ పిల్స్ని స్వాధీనం చేసుకున్న అబుదాబీ పోలీస్
- January 04, 2020
అబుదాబీ పోలీస్, 2019లో 1.5 టన్నుల డ్రగ్స్, 1.2 మిలియన్ నార్కోటిక్ పిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పలు ఆపరేషన్స్ ద్వారా ఈ స్థాయిలో డ్రగ్స్, పిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అబుదాబీ పోలీస్ - క్రిమినల్ సెక్టార్ - డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్ కంట్రోల్ ఈ విషయాల్ని వెల్లడించింది. డ్రగ్స్ విషయమై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం వుందని ఈ సందర్భంగా అధికారిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామనీ, పౌరులు దీన్నొక బాధ్యతగా తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని అబుదాబీ పోలీస్ సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







