సోలెమని డ్రోన్ స్రైక్పై సౌదీకి అందని సమాచారం
- January 06, 2020
రియాద్: సౌదీ అరేబియా, వాషింగ్టన్ నుంచి యూఎస్ డ్రోన్ ఎటాక్కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని కింగ్డమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. యూఎస్ జరిపిన దాడిలో కాస్సెమ్ సోలెమని మృత్యువాత పడిన విషయం విదితమే. రీజియనలో శాంతియుత వాతావరణమే లక్ష్యంగా సౌదీ అరేబియా పనిచేస్తుందని కింగ్ సల్మాన్ చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా సౌదీ అరేబియా తన అధికార ప్రకటనలో ప్రస్తావించింది. కాసిమ్ సోలెమని హత్యకు సంబంధించి సౌదీ అరేబియాతో అమెరికా మంతనాలు జరిపిందన్న ప్రచారాన్ని సౌదీ అధికారిక వర్గాలు కొట్టి పారేశాయి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..