అక్రమ మానవ రవాణ నిరోధానికి బహ్రెయిన్ సాయం కోరిన భారత్
- January 17, 2016
ఇటీవల బహ్రెయిన్ లో నివసిస్తున్న ఓ భారతీయ జంటను ముంబైలోని చత్రపతి శివాజీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అబ్దుల్ నిస్సార్ , శాజితగా పిలువబడుతున్న తొలుత వీరు ఆన్ లైన్లో పలువురు యువతులకు గాలం వేస్తారు. బహ్రెయిన్ లో బోలెడు ఉద్యోగాలు ఉన్నాయని నమ్మబలుకుతారు. తర్వాత వారికి నచ్చినవారిని ఎంపిక చేసి బహేరిన్ కు రహస్యంగా తరలిస్తారు. అక్కడ వారిని వేశ్యా వృత్తిలోనికి దిగమని వేధిస్తారు. అరెస్ట్ కాబడిన ఈ జంట 18 నెలల కాలంలో 63 మంది భారత యువతులను తరలించారు. పోలీస్ నిఘా తమపై ఉందని గ్రహించిన ఈ దొంగ జంట చెన్నై మీదుగా బహేరిన పారిపోయేందుకు ముంబైలో విమానం కోసం ఎదురుచూస్తున్న సమయంలో పోలీసులు ఒక్కసారిగా వీరిని చుట్టుముట్టి కారాగారానికి తరలించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







