అక్రమ మానవ రవాణ నిరోధానికి బహ్రెయిన్ సాయం కోరిన భారత్

- January 17, 2016 , by Maagulf
అక్రమ మానవ రవాణ నిరోధానికి  బహ్రెయిన్ సాయం కోరిన భారత్

  ఇటీవల బహ్రెయిన్ లో నివసిస్తున్న ఓ భారతీయ జంటను ముంబైలోని చత్రపతి శివాజీ విమానాశ్రయంలో   అరెస్ట్ చేశారు. అబ్దుల్ నిస్సార్ , శాజితగా పిలువబడుతున్న తొలుత వీరు ఆన్ లైన్లో  పలువురు   యువతులకు గాలం వేస్తారు. బహ్రెయిన్  లో  బోలెడు ఉద్యోగాలు ఉన్నాయని నమ్మబలుకుతారు. తర్వాత వారికి నచ్చినవారిని ఎంపిక చేసి బహేరిన్ కు  రహస్యంగా తరలిస్తారు. అక్కడ వారిని వేశ్యా వృత్తిలోనికి దిగమని వేధిస్తారు.  అరెస్ట్ కాబడిన ఈ జంట 18 నెలల కాలంలో 63 మంది భారత  యువతులను తరలించారు. పోలీస్ నిఘా తమపై ఉందని గ్రహించిన ఈ దొంగ జంట చెన్నై మీదుగా  బహేరిన పారిపోయేందుకు ముంబైలో విమానం కోసం ఎదురుచూస్తున్న సమయంలో పోలీసులు  ఒక్కసారిగా వీరిని చుట్టుముట్టి  కారాగారానికి తరలించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com