అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రద్దు...
- January 17, 2016
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను జస్టిస్ స్వతంత్రసింగ్ శుక్రవారం పరిశీలించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సంజయ్పరేఖ్ హాజరు కానందున విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. కాగా, లోపభూయిష్టంగా, అక్రమంగా పర్యావరణ అనుమతులు జారీ చేశారని పిటిషనర్ శ్రీమన్నారాయణ తన పిటిషన్లో పేర్కొన్నారు. అనుమతులేవీ పారదర్శకంగా జారీ కాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా, ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏల నుంచి న్యాయవాదులు గంగూలి, దమ్మలపాటి శ్రీధర్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







